కరోనా వైరస్ తెలుగు రాష్ట్రలో విజృంభిస్తుండగా ,ఇట్టి పరిస్థితిలో కూడ ఇంటింటికి తిరుగుతూ ఆశావర్కర్లు ,anmలు చాల కష్టపడుతున్నారు .కరోనాపై యావత్ దేశం మొత్తం యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధంలో డాక్టర్లు కంటే ముందు కరోనా బాధితులను గుర్తుచేందుకు ఇంటింటికి సర్వే చేస్తున్నారు , ఒక్కసారి వెళ్లిన కూడ మల్లి మళ్ళీ ఇంకా ఎవరైనా విదేశాల్లో,ఢిల్లీలో నుంచి ఎవరైనా వచ్చారా అని జాడలు తీస్తున్నారు ,ఇలాంటి వారిని గుర్తించి కరోనా యొక్క నివారణలో మనం భాగమవుదాం .బందోబస్త్ ,'సర్వే !
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment