Thursday, April 9, 2020

బందోబస్త్ ,'సర్వే !

కరోనా వైరస్ తెలుగు రాష్ట్రలో విజృంభిస్తుండగా  ,ఇట్టి  పరిస్థితిలో కూడ ఇంటింటికి  తిరుగుతూ  ఆశావర్కర్లు  ,anmలు  చాల కష్టపడుతున్నారు .కరోనాపై  యావత్ దేశం మొత్తం  యుద్ధం చేస్తుంటే  ఆ  యుద్ధంలో డాక్టర్లు  కంటే  ముందు కరోనా బాధితులను  గుర్తుచేందుకు  ఇంటింటికి  సర్వే  చేస్తున్నారు , ఒక్కసారి వెళ్లిన కూడ  మల్లి  మళ్ళీ  ఇంకా  ఎవరైనా  విదేశాల్లో,ఢిల్లీలో నుంచి  ఎవరైనా వచ్చారా అని  జాడలు తీస్తున్నారు ,ఇలాంటి   వారిని  గుర్తించి  కరోనా   యొక్క  నివారణలో  మనం  భాగమవుదాం .బందోబస్త్ ,'సర్వే !

No comments:

Post a Comment