Thursday, April 9, 2020

మనసుంటే మార్గమే !

కరోనా వైరస్ విపత్తు  నియంత్రణకు  ప్రభుత్వం చేపడుతున్న చర్యలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యాలయి తమ వంతు  చేయూత నివ్వాలని  కోదాడ శాసనసభ్యులు  బొల్లం మల్లయ్య యాదవ్  గారి  పిలుపు మేరకు గునుకుల  స్వరూపా  చిన్నాఅబ్బాయి గారు 100000 రూపాయలు  ముఖ్యమంత్రి సహాయనిధికి  విరాళంగా శాసనసభ్యులు  బొల్లం మల్లయ్య యాదవ్ గార్కి  అందజేశారు , అదే విధంగా  తమ వంతుగా కూరగాయలు  మరియు నిత్యావసర  సరుకులు కూడ  ఉచితంగా  నిరుపేద ప్రజలకు  అందజేయాలని  శాసనసభ్యులు   బొల్లం మల్లయ్య  యాదవ్ గారు  పిలుపునిచ్చారు .మనసుంటే మార్గమే 

No comments:

Post a Comment