యావత్ ప్రపంచాన్ని అగ్రరాజ్యాలను సైతం గడగడలాడిస్తున్న వైరస్ కరోనా ,ఈ వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉద్దేశించి ప్రజలు ఇంటినుండి బయటకు వెళ్లలేని పరిస్థితి దారిద్యరేఖకు దిగువున కుటుంబాలకు ఖానాపురం,వెంకటరాంపురం గ్రామాలలో కూరగాయలు ,ఆరోగ్యానికి సంబందిచిన కిట్లను ఖానాపురం సర్పంచ్ జొన్నలగడ్డ శ్రీనివాసరావు గారు అధ్యర్యంలో స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య గారు అందచేశారు ,ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాబ్యాగ్యమని కాబట్టి ఎవరి ప్రాణాలు వారి చేతుల్లోనే ఉన్నాయి ,దానికోసం ప్రతి ఒక్కరు వ్యక్తిగత బాధ్యతలు పాటించాలని తెలిపారు ఈ మహమ్మారి వైరస్ ఎక్కడ పొంచిఉందొ ఎవరికి తెలియదు .ఒక్కరికి వచ్చింది అంటే ఆ ఒక్కరితో పోకుండా ఎంతో మందిని బలి చేస్తోంది ,అనంతరం ఖానపురంలో కోదాడ వైస్ చైర్మన్ మధు అధ్యర్యంలో సన్న బియ్యం 5కేజీల చొప్పున గ్రామంలో పేద ప్రజలకు స్థానిక ఎమ్మ్మెల్యే గారు పంపిణీ చేశారు ,ఈ కార్యక్రమంలో ఇరు గ్రామాల సర్పంచ్లు ,గ్రామ కార్యదర్శులు గ్రామ ప్రంచాయితి సిబ్బంది అంజలి గ్రానైట్ ఎండి యాదిరెడ్డి గింజుపల్లి రఘు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు .సంచలనాత్మకమైన
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment