Monday, April 6, 2020

"రెక్కాడితే డొక్కాడని" 'బతుకే !

నిరు పేదల కుటుంబాలకు  తెలంగాణ రాష్ట్ర  బీ. సి. సంఘం అధ్యక్షుడు మల్లబోయిన అంజి యాదవ్ గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా  కారణంగా పరిస్థితి అనుగుణంగా  కరోనా వ్యాప్తి చెందకుండా విధించిన లాక్ డౌన్ సందర్భంగా సూర్యాపేట జిల్లా
 కోదాడ పట్టణంలో చెర్వుకట్ట బజార్లో రెక్కడితేనే డొక్కాడని నిరుపేదలు గా ఉన్న  100 కుటుంబాలకు బియ్యం ,పప్పులు,  నూనె, వంటి నిత్యావసర వస్తువులను ఇంటింటికి తిరిగి పంపిణీ చేయడం జరిగింది.

No comments:

Post a Comment