లాక్ డౌన్ నిర్వాయమే భారత్ కు సరేదన్నారు ప్రధాని మోడీ ,సామజిక దూరంతోనే చాల లాభం ఆర్థిక దృష్టితో చూస్తే ఈ నిర్ణయంలో చాల నష్టమే అన్నారు ,దీనికి భారీ మూల్యం కూడ చెల్లించాల్సి ఉంటుంది ,దేశ ప్రజలకంటే ఇది మనకు ఏది ముఖ్యమైది కాదన్నారు ,ఇంతలా అంత పని చేస్తున్నప్పటికీ కరోనా వైరస్ విజృభించిది ,లాక్ డౌన్ పొడిగించాలనే అనేక రాష్టాలు ఇప్పటికే నిర్ణయాలు తీసుకొన్నాయి.అన్ని పరిస్థితిలు దృష్టిలో ఉంచుకొని లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయం తీసుకొన్నారు ,మే 3 వరకు లాక్డౌన్ లో ఉండాలి అని దేశ ప్రజలందరికీ ఇదే నా విన్నపం అన్నా ప్రధాని .కేసులు ఇకపై ఏమాత్రం పెరిగిన ఇది మనకు అత్యంత దుర్భరమైన పరిస్థితి అని అన్నారు మన మోడీ గారు విన్నపించారు....దూసుకెళ్తున్న 'కరోనా' !
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment