Sunday, April 12, 2020

"ప్రజా సంక్షమమే'" !

అనంతగిరి మండల పరిధిలో  కిష్టాపురం ,పాలవరం  గ్రామాల్లోని  కూరగాయల పంపిణీ  స్థానిక ఎమ్మెల్యే  అందజేసి ఈ విదంగా  మాట్లాడుతూ  ప్రతి ఒక్కరు వ్యక్తి గత  శుభ్రత పాటించి  మనిషి మనిషి కి దూరం పాటించాలని అన్నారు ,ఈ కరోనా మహమ్మారి పై  అంతం చేయుటకు ప్రభుత్వం అన్ని రకాల  చర్యలు ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు .అనంతరం పాలవరం గ్రామంలో కూరగాయలు పంపిణీ చేసి ఇలా స్వచందంగా పేద ప్రజలకి కూరగాయలు పంపిణీ చేసేందుకు గ్రామ ప్రొపెసర్ డాక్టర్  దోంతగాని వీరబాబుని అభినందిచారు ,ఇలా విద్యావంతులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం  ఎంతో అబినందాయకం అని అన్నారు ,ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ కొణతం ఉమా ,ఎంపీపీ చండూర్  వెంకటేశ్వర్లు ,మరియు గ్రామ సర్పంచ్ లు ,గ్రామ కార్యదర్శులు ,అంగన్వాడీ కార్యకర్తలు ,పంచాయితీ సిబ్బంది ,గింజుపల్లి రమేష్ ,పుల్లయ్య  తదితరులు పాల్గొన్నారు .

No comments:

Post a Comment