Friday, April 10, 2020

'నారాయణ విరాళం' :"2కోట్లు "!

కరోనా మహమ్మారిలో పోరులో  ప్రభుత్వాలకు తమ వంతు సాయం అందిచేందుకు నారాయణ విద్యాసంస్థలు ముందుకు వచ్చాయి ,ఈ మేరకు తమ విద్యాసంస్థల తరుపున 2 కోట్లు  విరాళంగా ఇస్తున్నట్లు  ఓ ప్రకటనలో తెలిపారు ,వీటిలో తెలంగాణ సీఎం సహాయనిధికి 1 కోటి ,ఆంధ్రప్రదేశ్ సీఎం  సహాయనిధికి 1 కోటి  అందిస్తున్నట్లు  నారాయణ  విద్యాసంస్థల  ఎగ్జిక్యూటివ్  డైరెక్టర్  కే .పునీత్ మేనేజింగ్ డైరెక్టర్ డా!!సిందూర నారాయణ తెలిపారు .ప్రజలంతా  కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల  సూచనలు పాటిస్తూ  స్వీయ  నిర్భందంలో ఉంటూ లాక్ డౌన్  విజయవంతం చేయాలని  వారు  ఆ ప్రకటనలో  కోరారు .'నారాయణ విరాళం' :"2కోట్లు "!

No comments:

Post a Comment