కరోనా మహమ్మారిలో పోరులో ప్రభుత్వాలకు తమ వంతు సాయం అందిచేందుకు నారాయణ విద్యాసంస్థలు ముందుకు వచ్చాయి ,ఈ మేరకు తమ విద్యాసంస్థల తరుపున 2 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు ,వీటిలో తెలంగాణ సీఎం సహాయనిధికి 1 కోటి ,ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి 1 కోటి అందిస్తున్నట్లు నారాయణ విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే .పునీత్ మేనేజింగ్ డైరెక్టర్ డా!!సిందూర నారాయణ తెలిపారు .ప్రజలంతా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల సూచనలు పాటిస్తూ స్వీయ నిర్భందంలో ఉంటూ లాక్ డౌన్ విజయవంతం చేయాలని వారు ఆ ప్రకటనలో కోరారు .'నారాయణ విరాళం' :"2కోట్లు "!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment