Wednesday, April 22, 2020

కరోనా  విపత్తు నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలో ప్రతి ఒక్కరు భాగ్యస్వాములే తమ వంతు సాయం చేయాలని మన ప్రియతమా నాయకులు కోదాడ శాసన సభ సభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ గారి పిలుపు మేరకు పాలవరం గ్రామంలో టిఆర్ స్  పార్టీ అధ్యరంలో 700 కుటుంబాలకు  కూరగాయలు పంపిణీ  చేయడం జరిగింది .ఇట్టి కార్యక్రమంలో ఎంపీపీ ,జడ్పీటీసీ మండల పార్టీ అధ్యక్షుడు మరియు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి  మట్టపల్లి  పుల్లయ్య గౌడ్ ,ఎంపీటీసీ   మట్టపల్లి  సంధ్య  సైదులు గ్రామశాఖ అధ్యక్షుడు మట్టపల్లి లక్మయ్య మట్టపల్లి నాగభూషణం ,మాదాసు భిక్షాం మట్టపల్లి కృష్ణప్రసాద్ ,దొప్ప లింగాశేషయ్య మట్టపల్లి డీలర్ నర్సయ్య  తదితరులు పాల్గొన్నారు .

No comments:

Post a Comment