Wednesday, April 15, 2020

మే  3 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు చెప్పిన ప్రధాని మోడీ దేశ ప్రజలకు ఏడు కీలక సూచనలు ఇచ్చారు ,కరోనా విజృంభిస్తున్న సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు .పేద ప్రజలను   దృష్టిలో పెట్టుకొని రేపు మరిన్ని గైడ్లైన్స్  రిలీజ్ చేస్తున్నారు అని  మోడీ విన్నపించారు .   
    మోడీ  సూచనలు :
1)సీనియర్ సిటిజన్స్ జాగ్రత్తగా చూసుకోవాలి .
2)అత్యవసర విధుల్లో ఉన్నవారిని  గౌరవిద్దాం
3)పేదలకు ,ఆకలితో ,ఆపదలో ఉన్నవారికి మరింత సాయం చేద్దాం
4)ఏ ప్రవేట్ సంస్థ ఉద్యోగులపై  వేటు వేయద్దు
5)రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి
6)ఆరోగ్య సేతు యాప్ ని డౌన్లోడ్ చేసుకొండి ,సురక్షితంగా ఉండండి

No comments:

Post a Comment