మండల పరిధిలోని పాలవరం గ్రామంలో భారతీయ జనతా పార్టీ అధ్యర్యంలో ఎమ్మ్మెల్సీ ఓటర్ల నమోదు కార్యక్రమం శనివారం నిర్వహించారు ,ఈ సందర్భంగా ముఖ్య అతిధిగాపాల్గొన్న వంగవీటి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామంలో 2017 వరకు పట్టభద్రులా అర్హులైన వారందరిని ఓటర్లుగా నమోదు చేయాలనీ ఓటర్లు నమోదు పక్రియ లో పలు జాగ్రతలు తీశుకోవాలని సూచించారు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి నమోదు పక్రియను వేగవంతం చేసి అధిక మొత్తంలో ఓట్లు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు ,ఈ కార్యక్రమం లో మండల ఇంచార్జి సాతులూరి హనుమంతరావు మీడియా ఇంచార్జి బొర్రా నవీన్ ,మట్టపల్లి సిద్దయ్య ,బెల్లంకొండ ఉపేందర్ ,మట్టపల్లి బ్రహ్మం గౌడ్ ,బెల్లంకొండ కాశయ్య ,కొండ మధు ,రెడ్డిమళ్ల రమేష్ ,తదితరులు పాల్గొన్నారు .
Sunday, October 11, 2020
పట్టభద్రులార మేల్కొండి ఇకనైనా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment