Thursday, September 10, 2020

సంచలాత్మక మైన నిర్ణయం

 రాష్ట్ర వ్యాప్తంగా వి ఆర్ ఓ  రద్దు  విధానాన్ని అమలు పర్చడం సంచనాత్మక  నిర్ణయం,అని తే రాస  మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మట్టపల్లి పుల్లయ్య గౌడ్ అన్నారు ,మండల  కేంద్రంలో     విఆర్ఓ  విధానం రద్దు చేయడం పట్ల బుధవారం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు  ,ఈ సందర్భంగా  అయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రైతు  శ్రేయస్సు కొరకు సంచలనాత్మక  నిర్ణయం  తీశుకొన్నారని  రెవిన్యూ విధానంలో అవినీతి అక్రమాలకు  తావు లేకుండా  కొత్త విధానాన్ని చేపట్టడం  చెప్పుకోదగ్గ విషయం అని  భూముల రిజిస్టేషన్ ప్రక్రియల  వారం  పది రోజులలో పూర్తి చేసే ఈ  విదంగా  చర్యలు చేపట్టాలని రైతు శ్రేయస్సు  కొరకు పని చేసే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని  రైతులశ్రేయస్సు ప్రభుత్వ దెయ్యమని అయన  కొనియాడారు .ఇట్టి కార్యక్రమంలో  ఎంపీపీ ,జడ్పీటీసీ ,సర్పంచ్ లు ,ప్రజా ప్రతినిధులు ,నాయకులు ,పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని ఘనంగా  నిర్వహించారు .


No comments:

Post a Comment