ప్రధాని మోడీ పిలుపు మేరకు కరోనా పై జరుగుతున్న సమరం గూర్చి రాష్ట్ర గవర్నర్ తమిళ సై ప్రజలు ఎక్కడ గుమిగూడవద్దని తమ ఇండ్ల ముందు బాల్కనీ లో దీపాలు వెలిగించాలన్నారు ,దేశవ్యాప్తంగా ఆదివారం ఈరోజు రాత్రి 9 గంటల 9 నిముషాలకు విద్యుత్ దీపాలు మాత్రమే ఆపాలని విద్యుత్ శాఖ అధికారులు తెలియజెశారు, నేటి రాత్రి లైట్లు ఆపితే విద్యుత్ వ్యవస్థకు ఏదో జరిగిపోతుందంటూ సామజిక మాధ్యమాల్లో వస్తున్నా వదంతులను ఎవరు నమ్మవద్దు అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట్లకండ్ల జగదీష్ రెడ్డి సూచించారు .సైతం సిద్దమే !
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment